సీరియస్‌గా ఫోటోషూట్‌.. తర్వాత ఏం జరిగిందంటే
కాలిఫోర్నియా :  ప్రతీ ఒక్కరు తమ పెళ్లి వేడుకలను ప్రత్యేకమైనదిగా మలుచుకోవాలని భావిస్తారు. అందులో భాగంగానే పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ ఆనవాయితీ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఇండో-అమెరికన్‌ దంపతులు తమ ప్రీ వెడ్డింగ్‌ ఫోటో…
కరోనా: భారత్‌కు తిరిగొచ్చిన జ్యోతి
సాక్షి, మహానంది :  చైనాలోని వుహాన్‌లో చిక్కుకుపోయిన బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడుకు చెందిన అన్నెం జ్యోతి గురువారం ఇండియాకు తిరిగొచ్చింది. ఈ విషయాన్ని జ్యోతితో పాటు ఇండియన్‌ ఎంబీసీ అధికారులు ధ్రువీకరించినట్లు ఆమెకు కాబోయే భర్త అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. భారతదేశం నుంచి మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క…
రాష్ట్ర సంపద ఏ ఒక్కరిదో కాదు : మంత్రి బొత్స
రాష్ట్ర సంపద ఏ ఒక్కరిదో కాదు : మంత్రి బొత్స మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం : సముద్రాన్నే నమ్ముకొని చేపలవేట వృత్తిగా సాగిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించిందని పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ శాఖ మం…
డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి
డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన  డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి  తన ఇంటి వద్ద శనివారం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప…